అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా లోటులో ఉందని వెల్లడించారు. అయితే, జలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేందకు సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో మూడో విడత రైతు ఉపశమన పత్రాలను పంపిణీ చేశారు. ఈ
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2yBtyO2
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2yBtyO2
ConversionConversion EmoticonEmoticon